ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుంది: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2022-07-15T00:47:16+05:30

పీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వరద ముంపు నదులను తలపిస్తున్నాయని విమర్శించారు. వరద సహాయ చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని తప్పుబట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధక్షుడు సోనియాను అనవసరంగా పిలుస్తున్నారని మండిపడ్డారు. ఈడీ పిలవాల్సింది అమిత్‌షా, ఆయన కుమారుడినని చెప్పారు. ఈడీ విచారణకు వ్యతిరేకంగా 21న విజయవాడలో కాంగ్రెస్‌ ఆందోళన చేస్తున్నట్లు శైలజానాథ్‌ ప్రకటించారు.

Updated Date - 2022-07-15T00:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising