ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఎమ్మెల్యే Payyavula keshavకు భద్రత కుదింపు

ABN, First Publish Date - 2022-07-11T16:51:47+05:30

టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ఏపీ సర్కార్ భద్రతను కుదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ (TDP) ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్(PAC chairman) పయ్యావుల కేశవ్‌(Payyavula keshav)కు ఏపీ సర్కార్(AP government) భద్రతను కుదించింది. గన్‌మెన్లను వెనక్కి రావాల్సిందిగా  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల తనకు భద్రత(Security) పెంచాలని ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా 4 రోజుల క్రితం పెగాసస్‌పై ఎమ్మెల్యే పయ్యావుల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశవ్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వం గన్‌మెన్లను ఉపసంహరించుకుందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

Updated Date - 2022-07-11T16:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising