ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగులు నిరసనలు విరమించండి: అంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-01-11T01:41:53+05:30

ప్రభుత్వం నుంచి హమీ వచ్చిన నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వం నుంచి హమీ వచ్చిన నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిరసనలను విరమించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేత బీఎన్‌ అంజన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మా్ట్లాడుతూ ఉద్యోగుల తరపున ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌తో మాట్లాడామన్నారు. సీఎం  మానసపుత్రిక అయిన ఈ వ్యవస్థకు అన్యాయం చేయబోరని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారని ఆయన పేర్కొన్నారు. జూన్ నెలాఖరుకు ఖచ్చితంగా ప్రోబిషన్ డిక్లేర్ చేస్తారని, అవసరం అయితే రాతపూర్వకంగా ఇస్తామన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు నిరసనలను విరమించామలన్నారు. వారందరూ విధులకు హాజరు కావాలని విజ్జప్తి చేస్తున్నామన్నారు. 


Updated Date - 2022-01-11T01:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising