ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: తిరుపతి విద్యానికేతన్‌లో సాయునాథుని విగ్రహ ప్రతిష్ట

ABN, First Publish Date - 2022-08-11T16:42:25+05:30

నగరంలోని విద్యానికేతన్లో సాయినాథుని విగ్రహ (Idol of Sainath) ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలోని విద్యానికేతన్లో సాయినాథుని విగ్రహ (Idol of Sainath) ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాయిబాబా ఆలయాన్ని నటుడు, పద్మశ్రీ మోహన్ బాబు (Mohan babu) నిర్మించారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రెండ్రోజులపాటు ఆలయంలో యాగం నిర్వహణ జరుగనుంది. సాయినాథుని విగ్రహ ప్రతిష్టకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

Updated Date - 2022-08-11T16:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising