ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న జగన్: సత్యకుమార్

ABN, First Publish Date - 2022-03-20T02:16:08+05:30

ఏపీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తు న్నాడని బీజేపీ జాతీయనేత సత్యకుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఏపీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడని బీజేపీ జాతీయనేత సత్యకుమార్ అన్నారు. శనివారం రాయలసీమ రణభేరి సభలో మాట్లాడుతూ.. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధిపై తప్ప జగన్ చేసిందేమి లేదన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన ఏ ముఖ్యమంత్రి సీమ అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పారు. కడప జిల్లాలో పుట్టిన జగన్  కడప ఉక్కుఫ్యాక్టరిని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. సీమలో అందరికీ అండగా నిలుస్తామని సత్యకుమార్ అన్నారు. 

Updated Date - 2022-03-20T02:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising