ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: దుర్గగుడిలో మూడు రోజులుగా పవిత్రోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-13T14:16:13+05:30

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి (kanadurgamma temple) సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజులుగా ఆలయంలో పవిత్రోత్సవాలు  జరుగుతున్నాయి.. ఈరోజు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజులు అన్ని రకాల ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశానే. రేపటి నుండి కుంకుమ పూజతో సహా  ఆర్జిత సేవల్లో పాల్గొనేలా భక్తులకు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. 

Updated Date - 2022-08-13T14:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising