ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబజార్లలో వంటనూనెల విక్రయం: సీఎస్ సమీర్‌శర్మ

ABN, First Publish Date - 2022-03-16T01:47:52+05:30

రైతుబజార్లలో వంట నూనెలను విక్రయించాలని అధికారులను ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతుబజార్లలో వంట నూనెలను విక్రయించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశించారు. చౌకధరల దుకాణాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా తక్కువ ధరకు వంట నూనెలను  అందించాలన్నారు. పరిమితికి నిల్వచేస్తే దాడులు చేసి స్వాధీనపర్చుకుని మార్కెట్లోకి విడుదల చేయాలన్నారు. అధిక ధరలు, అక్రమ నిల్వలపై 6-ఎ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతిరోజు వంటనూనెల ధరలను సమీక్షించాలని ఆయన సూచించారు. 

Updated Date - 2022-03-16T01:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising