ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Auto మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి: Sailajanath

ABN, First Publish Date - 2022-06-30T15:30:11+05:30

పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ విద్యుత్ తీగలు తెగి పడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ విద్యుత్ తీగలు తెగి పడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్(Sake Sailajanath) పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సాకే శైలజానాథ్ సూచించారు.


Updated Date - 2022-06-30T15:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising