ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్​పై తీసుకెళ్లడం...: శైలజానాథ్

ABN, First Publish Date - 2022-04-27T01:52:56+05:30

మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్​పై తీసుకెళ్లడం...: శైలజానాథ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.  బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించడం దారుణమన్నారు. రుయా ఘటన వైద్యశాఖ దుస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృత దేహాన్ని తండ్రి బైక్​పై తరలించిన ఘటన అవేదన కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు జేసవా మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి బైక్​పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్​పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో ఆరోగ్య రంగం దుస్థితిని అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-04-27T01:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising