ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేమూరులో రోశయ్య స్మృతివనం

ABN, First Publish Date - 2022-07-05T08:04:52+05:30

రాష్ట్ర మాజీ ముఖ్యమ్రంతి కొణిజేటి రోశయ్య స్మారకార్థం ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా వేమూరులో విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి మేరుగ నాగార్జున వెల్లడి


వేమూరు, జూలై 4 : రాష్ట్ర మాజీ ముఖ్యమ్రంతి కొణిజేటి రోశయ్య స్మారకార్థం ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా వేమూరులో విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రోశయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం వేమూరులో ఆయన విగ్రహ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఖర్చులతోనే విగ్రహం, స్మృతివనం ఏర్పాటు జరుగుతాయని అన్నారు. 

Updated Date - 2022-07-05T08:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising