ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద ప్రాంతాల్లో Chandrababu బురద రాజకీయాలు చేస్తున్నారు: Roja

ABN, First Publish Date - 2022-08-01T14:55:15+05:30

వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి రోజా(Minister Roja) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirumala : వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి రోజా(Minister Roja) విమర్శించారు. తిరుమలలో స్వామివారి దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పోలవరా(Polavaram)న్ని ఎందుకు పూర్తిచేయలేదని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam)ను అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. ముంపు మండలాలను జిల్లాగా మారుస్తారట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు కూడా రావని మంత్రి రోజా జోస్యం చెప్పారు.

Updated Date - 2022-08-01T14:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising