బొలెరోను ఢీకొట్టిన బైక్..యువకుడు మృతి
ABN, First Publish Date - 2022-09-02T13:12:28+05:30
కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఆదోని పంజరపోల్ బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
Kurnool: కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఆదోని పంజరపోల్ బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శంకర్ నగర్కు చెందిన జాఫర్ (22)గా పోలీసులు గుర్తించారు.
Updated Date - 2022-09-02T13:12:28+05:30 IST