ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొలెరోను ఢీకొట్టిన బైక్..యువకుడు మృతి

ABN, First Publish Date - 2022-09-02T13:12:28+05:30

కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఆదోని పంజరపోల్ బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kurnool: కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఆదోని పంజరపోల్ బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శంకర్ నగర్‎కు చెందిన జాఫర్ (22)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-09-02T13:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising