ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరులో అదుపుతప్పి బోల్తాపడిన ట్రాక్టర్..నలుగురికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2022-04-24T14:08:45+05:30

చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ లో సుమారుగా 20 మంది ఉన్నట్లు సమాచారం. చింతలపూడి మండలం బాలావారిగూడెం నుంచి పుట్రేపు మారెమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-24T14:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising