ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదచారుడిని ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి

ABN, First Publish Date - 2022-04-27T12:23:13+05:30

భోగాపురం మండలంలో తెల్లవారుజామున అవ్వపేట బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారుడిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: భోగాపురం మండలంలో తెల్లవారుజామున  అవ్వపేట బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారుడిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  బైక్‌ పైనుంచి పడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు బంగార్రాజుపేట వాసి వీరబాబు(32), విజయవాడ వాసి ఈశ్వరరావు(33)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-04-27T12:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising