ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగివున్న లారీని ఢీకొట్టిన మార్నింగ్ ట్రావెల్స్ బస్సు..

ABN, First Publish Date - 2022-04-27T12:17:36+05:30

పెనుగంచిప్రోలు మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తోటచర్ల దగ్గర ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా:  పెనుగంచిప్రోలు మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తోటచర్ల దగ్గర ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-04-27T12:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising