ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2022-02-01T02:30:21+05:30

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జి. కొండూరు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జి. కొండూరు, చెవుటూరు సమీపంలో ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బస్సులోని ప్రయాణీకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదంతో జీ కొండూరు, మైలవరం వైపు ట్రాఫిక్ భారీగా స్తంభించింది.  ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ జె. ఎన్. ఎస్. బాబు. తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కుంచిపత్తికి చెందిన పద్మ, పెనువల్లికి చెందిన మరీదు వినీలా చనిపోయారు.. మృతులు ఇద్దరిని తెలంగాణకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న జీ కొండూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు.  ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-02-01T02:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising