ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: లోయలో పడ్డ బోలెరో పికప్... 15 మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-06-27T20:31:52+05:30

జిల్లాలోని పాడేరు ఘాట్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 12వ మైలురాయి సమీపంలో బోలెరో పికప్ అదుపుతప్పి లోయలో బోల్తాపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరి: జిల్లాలోని పాడేరు ఘాట్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 12వ మైలురాయి సమీపంలో బోలెరో పికప్ అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది గిరిజనులకు గాయాలయ్యాయి. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి రెండు అంబులెన్స్‌ల ద్వారా తరలించారు. విశాఖపట్నం ఆర్.కె బీచ్ వద్ద జరుగనున్న బి.ఎస్.పి ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Updated Date - 2022-06-27T20:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising