ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flood: శబరి, గోదావరి నదుల్లో పెరుగుతున్న నీటిమట్టం

ABN, First Publish Date - 2022-09-13T16:55:10+05:30

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains)తో శబరి (Shabari), గోదావరి (Godavari) నదులలో నీటిమట్టం పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో నాలుగోసారి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులు దాటింది. భద్రాచలం నుండి నెల్లిపాక మధ్యన జాతీయరహదారిపై వరదనీరు చేరడంతో రవాణా నిలిచిపోయింది. చింతూరు మండలంలో చూటూరు వద్ద రహదారిపైకి  చీకటి వాగు చేరింది. ఈ క్రమంలో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు కుయుగూరు వద్ద వాగు పొంగడంతో ఒరిస్సావైపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం మండలం కోండ్రాజుపేట కాజ్‌వేపైకి వరద నీరు వచ్చి చేరడంతో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలిపాక వద్ద రహదారిపైకి గోదావరి వరద చేరడంతో... విలీన మండలాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. 


Updated Date - 2022-09-13T16:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising