ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏరువాకలో సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ

ABN, First Publish Date - 2022-06-15T08:56:48+05:30

ఏరువాకలో సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, జూన్‌ 14: కాకినాడ జిల్లా పిఠాపురంలోని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమం లో సీబీఐ విశ్రాంత జేడీ వీవీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పొలాన్ని ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. యువతను వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయదారుడు మృత్యుంజయ, ఏడుకొండలు, హుస్సేన్‌షా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-15T08:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising