ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలి: లోకేష్‌

ABN, First Publish Date - 2022-04-15T20:09:15+05:30

పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలి: లోకేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుందని విమర్శించారు. జగన్ మోసపు రెడ్డి అమ్మఒడి పథకం తీరు అని, తేదీల మతలాబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్దఒడిగా అమ్మఒడి పథకం మారిందని లోకేష్‌ అన్నారు. ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేశారని మండిపడ్డారు. పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-15T20:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising