ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Renuka Choudhary సీఎం జగన్‌‌ది మూర్కపు పాలన...

ABN, First Publish Date - 2022-09-12T18:20:19+05:30

అమరావతి రైతుల వెయ్యి రోజుల ఉద్యమం ఓ చరిత్ర అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): అమరావతి రైతుల వెయ్యి రోజుల ఉద్యమం ఓ చరిత్ర అని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Choudhary) అన్నారు. సోమవారం ఆమె ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా అప్పుడు వచ్చానని.. ఇప్పుడూ వచ్చానని.. మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) మూర్కపుపాలన చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శంకుస్థాపన చేసిన ప్రాంతం అమరావతికి అండగా నిలబడతామని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమయ్యారని రేణుకా చౌదరి ప్రశ్నించారు.

Updated Date - 2022-09-12T18:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising