ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa: 2 కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-17T18:51:04+05:30

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి వద్ద భారీ ఎర్రచందనం డంప్‌ను పోలీసులు కనుగొన్నారు. 2 కోట్ల రూపాయల విలువ చేసే 2 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kadapa:  కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి వద్ద భారీ ఎర్రచందనం డంప్‌ను పోలీసులు కనుగొన్నారు. 2 కోట్ల రూపాయల విలువ చేసే 2 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని ఎస్పీ అన్బురాజన్ మీడియాకు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారి ఆస్తులను సీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు  స్మగ్లర్ల నుంచి  10 కోట్ల రూపా యల విలువ చేసే ఆస్తులను జప్తు చేశామని ఎస్పీ వివరించారు. 

Updated Date - 2022-05-17T18:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising