కడపలో రాయలసీమ రణభేరి సభ
ABN, First Publish Date - 2022-03-19T22:19:13+05:30
రాయలసీమ ప్రాంత సమస్యలపై బీజేపీ ఆధ్యర్యంలో కడపలో " రాయలసీమ రణ భేరి " పేరుతో
కడప: రాయలసీమ ప్రాంత సమస్యలపై బీజేపీ ఆధ్యర్యంలో కడపలో " రాయలసీమ రణభేరి " పేరుతో భారీ బహిరంగ సభ జరుగుతోంది. రాయలసీమ అభివృద్దిపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్షవైఖరికి నిరసనగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, జాతీయ నేతలు సునీల్ దేవధర్, ఏపి అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, మాజీమంత్రులు పురందేశ్వరి, ఆదినారాయణరెడ్డిలతో పాటు ఇతర రాష్ట్ర నేతలు, రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి బీజేపీ నేతలు హాజరయ్యారు.
Updated Date - 2022-03-19T22:19:13+05:30 IST