ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ డైరెక్టర్‌‌కి జైలు శిక్ష.. రాయదుర్గం కోర్టు కీలక తీర్పు

ABN, First Publish Date - 2022-05-20T18:00:59+05:30

రాయదుర్గం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డికి జైలుశిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం : రాయదుర్గం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డికి జైలుశిక్ష విధించింది. అధికారులను బెదిరించిన కేసులో శ్రీనివాస్ రెడ్డికి మూడేళ్లు జైలుశిక్ష విధించారు. రూ.5 వేలు జరిమానా విధిస్తూ రాయదుర్గం కోర్టు తీర్పును వెలువరించింది. అనుమతికి మించి ఇనుప ఖనిజం తరలిస్తున్నారంటూ.. జిల్లా అటవీశాఖ అధికారి కల్లోల్‌ బిశ్వాస్‌ తనిఖీకి వెళ్లారు. విధులకు ఆటంకం కలిగించారని బిశ్వాస్‌ ఫిర్యాదు చేశారు.


Updated Date - 2022-05-20T18:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising