ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rammohan Naidu : యువత ఓట్లతో సీఎం కుర్చీపై కూర్చున్న దొంగ జగన్

ABN, First Publish Date - 2022-09-05T18:40:28+05:30

వైసీపీ ప్రభత్వం(YCP Government) యువతను నమ్మించి మోసం చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం : వైసీపీ ప్రభత్వం(YCP Government) యువతను నమ్మించి మోసం చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) పేర్కొన్నారు. యువత ఓట్లతో సీఎం కుర్చీపై కూర్చున్న దొంగ జగన్ అని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. మూడున్నర ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ(Volunteer system)ను రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు. ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడని.. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా అంశాన్నే మరిచిపోయారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-05T18:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising