ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dawleswaram: గోదావరికి వరద ఉధృతి..రెండో ప్రమాద హెచ్చరిక

ABN, First Publish Date - 2022-08-17T03:43:52+05:30

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతోంది. దీంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి (Rajahmundry): ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ (Dawleswaram Cotton Barrage) వద్ద గోదావరి (Godavari)కి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతోంది. దీంతో  అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 14 అడుగులకు చేరింది. మొత్తం 175 గేట్లు ఎత్తివేశారు. 13.20 లక్షల క్యూసెక్కుల వరద నీరును సముద్రంలోకి విడుదల చేశారు. అటు విలీన మండలాల్లో శబరి, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.  దీంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజ్ వేలపై వరద నీరు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రజలు నాటుపడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. 


Updated Date - 2022-08-17T03:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising