ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnaduలో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-21T13:58:47+05:30

జిల్లాలోని పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్‌‌లో రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్య వర్ధన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలోని పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్‌‌లో  రైల్వే హెడ్ కానిస్టేబుల్  సత్య వర్ధన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలు, అప్పుల బాధ తాళలేక  రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 45 రోజుల క్రితం సత్య వర్ధన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-21T13:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising