ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐడీ అధికారులకు లేఖ రాసిన ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2022-01-17T17:57:45+05:30

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులకు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులకు లేఖ రాశారు. తాను అత్యవసర పనిపై ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని, అనారోగ్య కారణాలతో డాక్టర్స్‌ను సంప్రదించాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సోమవారం సీఐడీ దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాల్సిందిగా రఘురామ కృష్ణంరాజుకు ఈనెల 12వ తేదీన ఎపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 


కాగా సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నాలుగు వారాలపాటు తనకు సమయం ఇవ్వాలని కోరిన ఆయన ఆ కాపీని సీఐడీ ఏడీజీకి పంపారు.

Updated Date - 2022-01-17T17:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising