రఘురామ భీమవరం పర్యటనకు ఆటంకాలు
ABN, First Publish Date - 2022-07-04T02:01:03+05:30
రఘురామ భీమవరం పర్యటనకు ఆటంకాలు
పశ్చిమగోదావరి: ఎంపీ రఘురామ భీమవరం పర్యటనకు అధికారులు ఆటంకాలు సృష్టించారు. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనేందుకు రఘురామకు అధికారుల వెహికల్ పాస్ మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని దృష్టికి ఎంపీ రఘురామకృష్ణరాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. డీఆర్ఓకు బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ వెల్లడించారు. ఆరా తీయగా... ఫైల్ పంపించామని చెప్పి డీఆర్ఓ జారకున్నారు. రఘురామరాజు ఫోన్ను జిల్లా ఎస్పీ బ్లాక్ చేసినట్లు తెలిసింది.
Updated Date - 2022-07-04T02:01:03+05:30 IST