ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: మూడు రాజధానులు ఏంటి? అని వైసీపీ నేతలే అంటున్నారు..

ABN, First Publish Date - 2022-09-12T21:10:37+05:30

సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు అశ్రునివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnamraju)కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju)  అశ్రునివాళులర్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి టూ అరసవిల్లి వరకు రైతుల మహాపాదయాత్ర (Maha Padayatra) మొదలైందన్నారు. అమరావతి రైతుల పోరాటం వెయ్యి రోజులు పూర్తి చేసుకుందన్నారు. త్వరలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతారని తెలిసిందని, మూడు రాజధానులు ఏంటి? అని వైసీపీ నేతలే అంటున్నారన్నారు. మంత్రులతో తిట్టించడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని.. సభ్యసమాజం హర్షించదన్నారు. ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం, బూతుల యుద్ధానికి తెరదించాలని  రఘురామ కృష్ణంరాజు సూచించారు.

Updated Date - 2022-09-12T21:10:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising