ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారా మరణాలపై దృష్టిమళ్లించేందుకే పెగాసెస్‌: రఘురామ

ABN, First Publish Date - 2022-03-22T20:19:55+05:30

కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణాలంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణాలంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. కల్తీ బ్రాండ్లపై ప్రధాని, ఆరోగ్యశాఖమంత్రికి గతంలో లేఖ రాశానన్నారు. దీని వెనుక ఎవరున్నారో అన్నీ బయటకు వస్తాయన్నారు. కల్తీ మద్యంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని రఘురామ డిమాండ్ చేశారు. సారా మరణాలపై దృష్టిమళ్లించేందుకే పెగాసెస్‌ను తెరపైకి తెచ్చారన్నారు. ఏపీ అసెంబ్లీలో బూతులు తప్ప ప్రజా సమస్యలపై చర్చలేదని రఘురామ పేర్కొన్నారు.

Updated Date - 2022-03-22T20:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising