ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ తీరుపై రఘురామ అభ్యంతరం

ABN, First Publish Date - 2022-04-16T21:52:32+05:30

వైసీపీ తీరుపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యానికి నగదు బదిలీతో ఇబ్బందులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: వైసీపీ తీరుపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యానికి నగదు బదిలీతో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం స్మగ్లింగ్  చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల ఆహార భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టు పేరుతో మోసగిస్తున్నారని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

Updated Date - 2022-04-16T21:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising