ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: పురంధరేశ్వరి

ABN, First Publish Date - 2022-06-06T20:57:04+05:30

బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆ పార్టీ పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆ పార్టీ పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో 0.83 శాతం మేర ఓట్లే వచ్చాయని తెలిపారు. కేంద్రం నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో వైసీపీ వచ్చాక అభివృద్ధి రివర్సులో ఉందని విమర్శించారు. పెట్టుబడిదారులు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నారని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు సక్రమంగా లేవని పురంధరేశ్వరి ధ్వజమెత్తారు.

Updated Date - 2022-06-06T20:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising