ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pulivendulaలో బరితెగించిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2022-06-11T21:03:14+05:30

పులివెందులలో వైసీపీ నేతలు బరితెగించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు ఎసరు పెట్టారు. వేంపల్లెలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు కబ్జా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: పులివెందులలో వైసీపీ నేతలు బరితెగించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు ఎసరు పెట్టారు. వేంపల్లెలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు కబ్జా చేశారు. సీఎం జగన్‌ను కూడా లెక్కచేయకుండా జర్నలిస్టుల స్థలాలు కబ్జా చేశారు. కబ్జా స్థలాలను టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకే దిక్కు లేకపోతే ఎలా స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-06-11T21:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising