ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానిని విల్లుతో సత్కరించిన Jagan

ABN, First Publish Date - 2022-07-04T17:07:28+05:30

అల్లూరి సీతారామరాజు (Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) భీమవరం చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి:  అల్లూరి సీతారామారాజు (Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పాల్గొన్నారు. భీవమరంలోని పెద అమిరంలో ఏర్పాటు చేసిన సభావేదికపైకి వెళ్లిన ప్రధానిని సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) విల్లుతో సత్కరించారు. ఆ వెంటనే ప్రధాని విల్లును ఎక్కుపెట్టారు. అనంతరం 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆపై అల్లూరి కుటుంబసభ్యులను సత్కరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy), గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Bishwabhushan harichandan), సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi), మంత్రి రోజా (Roja), బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) తదితరులు పాల్గొన్నారు. ప్రధాని సభ కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. 

Updated Date - 2022-07-04T17:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising