ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐకి తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం

ABN, First Publish Date - 2022-01-02T03:16:28+05:30

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో పాటు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీరమణకు తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం అందించారు. ఏపీ నుంచి న్యూఢిల్లీ వెళ్లిన అర్చకులు... రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ నివాసాల్లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో పాటు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీరమణకు తిరుపతి, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం అందించారు. ఏపీ నుంచి న్యూఢిల్లీ వెళ్లిన అర్చకులు... రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ నివాసాల్లో వారిని కలిసి వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతి ఏడాది కొత్త సంవత్సరం తొలి రోజున తిరుపతి, శ్రీశైలం ఆలయాల ప్రసాదాలను అందజేయడం అనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా పూజారులు తిరుపతి, శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీరమణకు అందజేశారు. 



Updated Date - 2022-01-02T03:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising