ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-20T02:07:33+05:30

జిల్లాలోని పామూరు మండలం ఉప్పుకయ్యవంకలో విషాదఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: జిల్లాలోని పామూరు మండలం ఉప్పుకయ్యవంకలో విషాదఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగులమందు తాగిన ఇనిమెర్ల గ్రామానికి చెందిన దంపతులు ఈ ఘటనకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులుఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2022-01-20T02:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising