ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు మట్టితోలకాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

ABN, First Publish Date - 2022-05-21T06:34:38+05:30

రాత్రి వేళలో యథేచ్ఛగా జరుగుతున్న మట్టి తవ్వకాలను మండలంలోని రెడ్డిచర్ల, మల్లారెడ్డిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు.

పోలీసు స్టేషన్‌కు చేరిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరోలు, మే 20: రాత్రి వేళలో యథేచ్ఛగా జరుగుతున్న మట్టి తవ్వకాలను మండలంలోని రెడ్డిచర్ల, మల్లారెడ్డిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు.

 మూడు రోజుల నుంచి చెరువు మట్టిని తరలిస్తూ వాహనాల శబ్ధంతో గ్రామాల్లో కునుకులేకుండా ఉం టోందని పలువురు గ్రామస్థులు పే ర్కొంటున్నారు. ఆయా ప్రజలు పలు మార్లు రెవెన్యూ అధికారులకు తెలి పినా పట్టించుకోలేదు. రాత్రి సమ యాల్లో వాహనాలు ఎక్కువ సంఖ్యలో వేగంగా మట్టిని తోలుతుండడంతో గ్రామస్థులు అడ్డుకున్నా మరలా షరామామూలుగానే తొలకం జరుగుతోంది. దీంతో ఆయా గ్రామస్థులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు తెలిపినా వారిపై ఎలాంటి చర్యలు తీసు కోవడంలేదని ప్రజలు ఆవేదన చేందారు. ఈ విషయాన్ని గ్రామస్థులు ప్రచారమాద్యమాల ద్వారా జిల్లా అధికారులకు ఫిర్యాదుచేయడంతో మైనింగ్‌ అధికారులు రంగంలోకి తిగి గ్రామస్తుల సహకారంతో మట్టితోలుతున్న జేసీబీలు 3, ఒక టిప్పర్‌ను గుర్తించి సీజ్‌చేసి స్ధానిక ఎస్‌ఐ సాంబశివయ్యకు స్వాధీనం చేశారు. వాహనాలను సీజ్‌చేసి స్ధానిక పోలీసులకు అప్పగించినట్లు మైనింగ్‌ ఏఈ అశోక్‌కుమార్‌ అప్పగించారు. 


Updated Date - 2022-05-21T06:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising