ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేంజ్‌లో ఐదుగురు సీఐల బదిలీ

ABN, First Publish Date - 2022-06-07T06:42:43+05:30

గుంటూరు రేంజ్‌ పరిధిలో ఐదుగురు సీఐలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీఐజీ త్రివిక్రమవర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో పనిచేస్తున్న  ఇద్దరికి స్థాన చలనం 

ఒంగోలు క్రైం, జూన్‌ 6: గుంటూరు రేంజ్‌ పరిధిలో ఐదుగురు సీఐలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీఐజీ త్రివిక్రమవర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. అందులో మన జిల్లాలో ఇద్దరు ఉన్నారు. దర్శి సీఐ ఎం.భీమానాయక్‌ను మార్కాపురం బదిలీ చేశారు. రేంజ్‌ ఆఫీస్‌లో ఉన్న జె.రామకోటయ్యను దర్శి సర్కిల్‌కు నియమించారు. మార్కాపురంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఐ.ఆంజనేయరెడ్డిని రేంజ్‌ ఆఫీసుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 


Updated Date - 2022-06-07T06:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising