ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి తిరుపతికి రైలు

ABN, First Publish Date - 2022-08-18T04:11:47+05:30

గిద్దలూరు ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు ఈనెల 18వ తేదీ నుంచి రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 17 : గిద్దలూరు ప్రాంత ప్రజలు తిరుపతికి వెళ్లేందుకు ఈనెల 18వ తేదీ నుంచి రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. 17261 నెంబరుతో గుంటూరు-గిద్దలూరు-తిరుపతి, 17262 నెంబరుతో తిరుపతి-గిద్దలూరు-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం నుంచి దక్షిణ మధ్య రైల్వే నడుపనున్నది. ప్రతిరోజు గుంటూరులో సాయంత్రం 4.30 గంటలకు రైలు బయలుదేరి నర్సరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, పొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4.25 గంటలకు చేరుతుంది. తిరుపతిలో రాత్రి 7.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8గంటలకు గుంటూరుకు చేరుతుంది.


Updated Date - 2022-08-18T04:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising