ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్పీకాలనీలో రూ.10లక్షల సొత్తు చోరీ

ABN, First Publish Date - 2022-08-18T05:36:53+05:30

ఒంగోలు నగరం జిల్లాపరిషత్‌ కాలనీలో గుర్తు తెలియని దుం డగులు సుమారు రూ.10లక్షల సొత్తును చోరీ చేశారు. ఈ సం ఘటన మంగళవారం రాత్రి జరి గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




ఒంగోలు(క్రైం), ఆగస్టు17: ఒంగోలు నగరం జిల్లాపరిషత్‌ కాలనీలో గుర్తు తెలియని దుం డగులు సుమారు రూ.10లక్షల సొత్తును చోరీ చేశారు. ఈ సం ఘటన మంగళవారం రాత్రి జరి గింది. పోలీసుల కథనం మేరక.. స్థానిక జిల్లాపరిషత్‌ కాలనీ మూడోలైన్‌లో ఉంటే ఏవీఎస్‌.శ ర్మ, కుసుమ కుమారి దంపతులు బెడ్‌రూమ్‌లో పడుకున్నారు. అయితే ఇంటికి ఓ పక్క తలుపు తీసి ఉండటంతో దొంగలు సులువుగా చొరపడ్డారు. ఇంట్లో హాలులో గల అరమరల్లో సుమారు 24 సవర్ల బంగారం, రూ.15వేలు నగదు ఉన్న విష యాన్ని గుర్తించి అపహరించుకుని వెళ్లారు. బుధవారం ఉదయం నిద్ర లేచిన శర్మ దంపతులు హాలులో అరలు అన్నీ బయటకు లాగి ఉండటంతో నివ్వరపోయారు. సొత్తు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-08-18T05:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising