ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలపై భారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-15T04:46:01+05:30

సంక్షేమ పఽథ కాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి నిత్యావసర వస్తు వుల ధరలను పెంచి పెనుభారం మోపుతుందని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏదుబాడు(పర్చూరు), అగస్టు 14: సంక్షేమ పఽథ కాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి నిత్యావసర వస్తు వుల ధరలను పెంచి పెనుభారం మోపుతుందని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. మండలంలోని ఏ దుబాడు గ్రామంలో ఆదివారం జరిగిన బాదుడే బా దుడు కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌  మాట్లాడుతూ నిత్యావసర వస్థువు ల ధరలను నియంత్రించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, పెట్రో లు, డీజల్‌, గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలపై మోయ లేని భారం మోపుతున్నారన్నారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై మోపి న అదనపు బారంతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవిధంగా ఇంటింటికి తి రిగి కరపత్రాలు పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో నాయకులు అ ప్పలనేని నరేంద్ర, కొండ్రగంటి శి వనాగేశ్వరరావు, మిన్నకంటి వాసు బాబు, మామిడిపాక హరిప్రసాద్‌, శ్రీరాం వెంకటసుబ్బారావు, శేషగి రి, రామ్మోహన్‌, కాపు రవిచంద్ర, గిరి, ఆదినారాయణ, వినాయక, జువ్వాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-15T04:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising