ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్టికృషి విజయానికి సోపానం

ABN, First Publish Date - 2022-07-07T04:56:13+05:30

‘ కార్యకర్తలే మన బలం. ఓటర్లు ఉన్నారు. అందరిని ఒక తాటిపై నడిపేందుకు ఇన్‌చార్జిగా ఎం.ఎం కొండయ్య ఉన్నారు. నిరంతరం ఆయనతో పాటు నేను కూడా మీకు వెన్నంటి ఉంటూ ముందుకుసాగుతామని’ కొండయ్య తనయుడు అమర్‌నాఽథ్‌ అన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం, జాండ్రపేట గ్రామ పంచాయతీల పరిధిలో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

జాండ్రపేటలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ ఇన్‌చార్జి ఎం.ఎం కొండయ్య కుమారుడు అమర్‌నాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాల, జూన్‌ 6 : ‘ కార్యకర్తలే మన బలం. ఓటర్లు ఉన్నారు. అందరిని ఒక  తాటిపై నడిపేందుకు ఇన్‌చార్జిగా ఎం.ఎం కొండయ్య ఉన్నారు. నిరంతరం ఆయనతో పాటు నేను కూడా మీకు వెన్నంటి ఉంటూ ముందుకుసాగుతామని’ కొండయ్య తనయుడు అమర్‌నాఽథ్‌ అన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం, జాండ్రపేట గ్రామ పంచాయతీల పరిధిలో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలసి సభ్యత్వ ఆవశ్యకతను వివరించారు. సమష్టికృషి విజయానికి సోపానమన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు స్థానిక ముక్కోణపుపార్కు సెంటర్లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.   ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-07T04:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising