ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర రాష్ట్రాల్లోనూ టీడీపీకి ఆదరణ

ABN, First Publish Date - 2022-06-27T05:06:53+05:30

ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన తెలుగు ప్రజలు టీడీపీ పై ఆభిమానం చాటుకుంటున్నారు.

సభ్యత్వాలు నమోదు చేయిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నైలో సభ్యత్వాలు తీసుకున్న రాళ్లపల్లి వాసులు

వెలిగండ్ల, జూన్‌ 26 : ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన తెలుగు ప్రజలు టీడీపీ పై ఆభిమానం చాటుకుంటున్నారు. మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి చెందిన కొంతమంది జీవనోపాధి కోసం చెన్నైకి వలస వెళ్లారు. దీంతో రాళ్లపల్లికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు తగరం రాజారత్నం, మండల రైతు అధ్య క్షుడు కాశయ్య  అదివారం చెన్నై వెళ్లారు. అక్కడ ఉంటున్న 150 మంది గ్రా మస్థులు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం వల్ల కుటుంబానికి కలిగే ప్రయోజనాలను నాయకులు వివరించారు. అనంతరం సభ్యత్వం పొందిన వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించు కుంటామని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న వారిని గుర్తించి సభ్య త్వాలను పూర్తి చేస్తామని నాయకులు తెలిపారు. 


Updated Date - 2022-06-27T05:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising