టంగుటూరి పంతులుకి అవమానం
ABN, First Publish Date - 2022-05-20T22:28:11+05:30
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకి అవమానం జరిగింది. ఒంగోలు కలెక్టరేట్ లో వ్యవసాయ సలహా మండలి సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున వచ్చారు. అయితే
Prakasham: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకి అవమానం జరిగింది. ఒంగోలు కలెక్టరేట్ లో వ్యవసాయ సలహా మండలి సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున వచ్చారు. అయితే ప్రకాశం పంతులు వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేయకుండా వెళ్లిపోయారు. అధికారులు చెబుతున్నా...మంత్రులు పట్టించుకోకుండా నిష్ర్కమించారు.
Updated Date - 2022-05-20T22:28:11+05:30 IST