ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలి

ABN, First Publish Date - 2022-01-22T05:20:42+05:30

ఇళ్ళ స్థల పట్టాలు పొందిన లబ్ధిదారులు త్వరితగతిన తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణయ్య అన్నారు. పట్టణంలోని రాజానగర్‌లో ప్రభుత్వ లేఅవుట్‌ను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు వేసుకున్న బేస్‌మెంట్లను పరిశీలించారు.

బేస్‌మెంట్లను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, జనవరి 21 : ఇళ్ళ స్థల పట్టాలు పొందిన లబ్ధిదారులు త్వరితగతిన తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణయ్య అన్నారు. పట్టణంలోని రాజానగర్‌లో ప్రభుత్వ లేఅవుట్‌ను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు వేసుకున్న బేస్‌మెంట్లను పరిశీలించారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవాలని, ఇళ్లు కలకాలం నిలబడాలంటే వాటర్‌ క్యూరింగ్‌ బాగా చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలను లేఅవుట్లలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో హౌసింగ్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising