ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్పందన’ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-09-27T05:15:45+05:30

స్పందనలో ప్రజలు ఇచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో సోమవారం ఆయన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయన ఎదుట తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

స్పందనలో అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ కిషోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశం

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 26 : స్పందనలో ప్రజలు ఇచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లో సోమవారం ఆయన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయన ఎదుట తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్పందన అర్జీలు మళ్లీ రాకుడా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, పారిశుద్య సమస్యలపై అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్న ఆయన వాటిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చిన్న ఓబులేషు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నారదముని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-27T05:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising