ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ongole: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

ABN, First Publish Date - 2022-02-28T13:48:00+05:30

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమానూరులో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమానూరులో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. నిన్న సాయంత్రం  విద్యార్థులు వాసు(15), మహేష్(13), జగన్(12) కనిపించకుండా పోయారు. ఈతకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గజఈతగాళ్ల సాయంతో వాగులో గాలింపు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


Updated Date - 2022-02-28T13:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising