ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ongole: సముద్రతీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థుల మృతదేహాలు

ABN, First Publish Date - 2022-02-19T14:09:01+05:30

ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురం సముద్ర తీరానికి విద్యార్థుల మృతదేహాలు కొట్టుకొచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురం సముద్ర తీరానికి విద్యార్థుల మృతదేహాలు కొట్టుకొచ్చాయి. నిన్న చీరాల మండలం వాడరేవు వద్ద  ఇంటర్ విద్యార్దులు షేక్.ఆఫ్రిది(18), వెంకట మారుతి(18) అనే ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. విషయం తెలిసిన పోలీసులు... గజ ఈతగాళ్లతో విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈరోజు ఉదయం విద్యార్థులు మృతదేహాలు సముద్రతీరానికి కొట్టుకువచ్చాయి. విద్యార్థుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-02-19T14:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising