ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-01-19T05:23:10+05:30

ప్ర జల సమస్యలను అధికారులు సత్వ రమే పరిష్కరించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పా రు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

లింగసముద్రం, జనవరి 18: ప్ర జల సమస్యలను అధికారులు సత్వ రమే పరిష్కరించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పా రు. మంగళవారం ఎంపీడీవో కార్యా లయంలో జరిగిన మండల సర్వస భ్య సమావేశంలో ఎమ్మెల్యే మహీ ధర్‌రెడ్డి, ఎంఎల్‌సీ తూమాటి మాధవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తూమాటి వనజ మా ట్లాడుతూ లింగసముద్రంలో మంచినీటి పైపులకు అక్రమ కుళాయిలు ఏర్పాటు చేశారని, అలాగే విద్యుత్‌ తీగలు ఇళ్లపై వేలాడుతున్నాయని చెప్పారు. అన్నె బోయినపల్లిలో వలంటీరు, రేషన్‌ షాపును ఒకరే నిర్వహిస్తున్నారని ఎంపీటీసీ చిలకా చంటి చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి, మినుము పైర్లు దెబ్బతిన్నాయని, వాటికి నష్ట పరిహారం ఇప్పించాలని పలు వురు సభ్యులు పేర్కొన్నారు. వీటిపై సం బంధిత అధికారులు చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో ఎంపీపీ పెన్నా కృష్ణయ్య, జడ్పీటీసీ డా.సీహెచ్‌ నళినీపద్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T05:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising